గడ్ చందా గ్రామం లో బిజెపి సభ్యత్వ నమోదు

ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )

లోకేశ్వరం : అక్టోబర్ 23

 గడ్ చందా బిజెపి సభ్యత్వ నమోదు


నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం లోని గడ్ చందా గ్రామం లో బిజెపి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా బిజెపి సభ్యత్వ నమోదు జిల్లా కో ఆర్డినేటర్ సిరం సుష్మ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో సభ్యత్వ నమోదుకు మంచి స్పందన వస్తుందన్నారు. ప్రధాని మోదీ హయాంలో దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తుందన్నారు. కార్యకర్త లు ప్రతి బూత్ లలో సభ్యత్వ నమోదును పెద్ద మొత్తం లో చేసి ముధోల్ నియోజకవర్గన్ని ప్రథమ స్థానం లో నిలిపి ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ నాయకత్వాన్ని బలపరచలన్నారు.. కార్యక్రమం లో లొకేశ్వరం మండల మోర్చా మహిళ అధ్యక్షురాలు అనసూయ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Leave a Comment