Madhav Rao Patel
వైద్యుల భద్రతకు మెరుగైన రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి
నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ తెలంగాణ విభాగం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను రక్షణ కోసం కోరింది డాక్టర్ గుండ్లూరు సురేంద్రబాబు, డాక్టర్ శంకర్, డాక్టర్ రామకృష్ణ బృందం గవర్నర్ను కలుసుకున్నారు వైద్యుల భద్రతకు ...
వివేక్ గ్రూపు ఆధ్వర్యంలో కిసాన్ గల్లీ లో ప్రతి నిత్యం అన్నదానం
కిసాన్ గల్లీ లో వివేక్ గ్రూపు ఆధ్వర్యంలో అన్నదానం 24 వసంతాలు పూర్తి చేసుకున్న యూత్ గణేష్ 25 వసంతాల్లో అడుగులు వేస్తున్న సందర్భంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిత్యం అన్నదానం ...
బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో అక్రమాలపై పూర్తి ఆధారాలు
బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో అక్రమాలపై ఆధారాలు బాసర మాజీ సర్పంచ్ రమేష్ మీడియా సమావేశంలో ప్రకటన విద్యార్థులు ఆందోళన చెందవద్దు నెల రోజుల్లో శాశ్వత పరిష్కారం ఇన్చార్జి మంత్రి సీతక్కకు సమస్యలు ...
గణపతి తొలి పూజలో పాల్గొన్న బైంసా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ షిందే ఆనందరావు పటేల్
మాంజరి గ్రామంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా. గణనాథుడు విగ్రహాలు ప్రతిష్ట. బైంసా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ షిందే ఆనందరావు పటేల్ తొలి పూజలో పాల్గొన్నారు. : నిర్మల్ జిల్లా బైంసా మండలం ...
మాధవరావు దహన సంస్కారాలకు ఎమ్మెల్యే ఆర్థిక సహాయం
దొంగచింత గ్రామానికి చెందిన కుమ్ర మాధవరావు మృతి. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రగాఢ సానుభూతి. అంత్యక్రియల కోసం ఎమ్మెల్యే ఆర్థిక సహాయం. : దొంగచింత గ్రామానికి చెందిన కుమ్ర మాధవరావు ఈ ...
భైంసాలో వినాయక పూజలు చేసిన ఎస్పీ జానకీ షర్మిల
భైంసా కిసాన్ గల్లీలో వినాయక పూజలు చేసిన ఎస్పీ జానకీ షర్మిల. ఎస్పీతో పాటు ఏఎస్పీ అవినాష్ కుమార్ కూడా పూజల్లో పాల్గొన్నారు. వినాయక మండపాల నిర్వాహకులకు ఎస్పీ శాంతి భద్రతలపై పిలుపు. ...
పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలను పూజించాలి: విశ్వహిందూ పరిషత్
పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలను పూజించాలి: విశ్వహిందూ పరిషత్ మట్టి విగ్రహాల ద్వారా పర్యావరణ పరిరక్షణకు పిలుపు. భైంసా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత విగ్రహాల పంపిణీ. జిల్లా అధ్యక్షులు వెంకటేష్, ...
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్
పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన మహేశ్ కుమార్ గౌడ్ సీఎంను కలిసారు. రాబోయే ఎన్నికల సవాళ్లపై ప్రధానంగా సమన్వయం చేయాలని లక్ష్యం. బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానానికి మహేశ్ ధన్యవాదాలు తెలిపారు. : ...
బైంసా పట్టణంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గణేశ పూజలు
బైంసా పట్టణంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ వినాయక చవితి పూజలు నిర్వహించారు. మట్టితో తయారు చేసిన గణపతి ప్రతిష్ట. మాజీ మున్సిపల్ చైర్మన్ బి. గంగాధర్, కుటుంబ సభ్యులు, సిబ్బంది పూజలో ...