Madhav Rao Patel
: వివేక్ వెల్పేర్ సొసైటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం
బైంసాలో గణనాథుని దర్శనానికి వచ్చిన భక్తులకు అన్నదానం హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు పెండెపు కాశినాథ్ ప్రారంభం వివేక్ వెల్పేర్ సొసైటీ సేవా కార్యక్రమాలు : నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో కిసాన్ ...
బాసర ఐఐఐటీలో విద్యార్థుల సమస్యలు పరిష్కారం కోసం డిమాండ్
రెగ్యులర్ విసిని నియమించాలని బీఎస్పీ నేత అడ్వకేట్ జగన్ మోహన్ డిమాండ్ నాసిరకమైన భోజనం, తక్కువ నాణ్యత గల సేవలపై విద్యార్థుల నిరసన బాసర త్రిబుల్ ఐఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా, అవినీతి ...
బుద్ధ విహార్ లో రాళ్ళ దాడి: తీవ్రంగా గాయపడిన చిన్నారులు
బుద్ధ విహార్ లో ప్రార్థనలు చేస్తుండగా రాళ్ళ దాడి. చిన్న పిల్లలు మరియు మహిళలకు తీవ్ర గాయాలు. న్యాయ కోసం ఏఎస్పీ కార్యాలయానికి చేరుకున్న దళిత ప్రజలు. తానూర్ మండలంలోని ఝరి గ్రామంలో, ...
నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు, వరదలతో పంటలు, రహదారులకు నష్టం
భవేష్ మిశ్రా, జిల్లా ప్రత్యేక అధికారి, అధికారులకు సమీక్ష ఆదేశాలు రహదారులు, బ్రిడ్జిలు, పంటల నష్టంపై పూర్తి నివేదిక సిద్ధం 966 హెక్టార్లలో పంట నష్టం, 75 రహదారులకు నష్టం విద్యుత్, ఆరోగ్య, ...
సాహిత్య పరిశోధనలో ఆణిముత్యం – కామ్రేడ్ డాక్టర్ కె. ముత్యం
డాక్టర్ ముత్యం సంస్మరణ సభ నిజామాబాద్లో ఘనంగా నిర్వహణ వేములపల్లి వెంకటరామయ్య ప్రశంసలు, ముత్యం కృషి విశ్లేషణ డాక్టర్ ముత్యం సాహిత్య పరిశోధనలోనూ విప్లవ స్ఫూర్తితో మరణం నిజామాబాద్లో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ...
తేలు విషం ధర 80 కోట్లు: అత్యంత విలువైన పదార్థం
తేలు విషం లీటర్ ధర 10 మిలియన్ డాలర్లు టర్కీలో రోజు 2 గ్రాముల విషం సేకరణ యాంటీబయాటిక్స్, కాస్మోటిక్స్ తయారీలో తేలు విషం వినియోగం తేలు విషం ప్రపంచంలో అత్యంత ఖరీదైన ...
బాసర ట్రిపుల్ ఐటీ ఇంచార్జి వీసీని తొలగించాలని డిమాండ్
బాసర ట్రిపుల్ ఐటీ ఇంచార్జి వీసీపై అవినీతి ఆరోపణలు ఒయూ జెఎసి అధ్యక్షుడు వినోద్ కుమార్ విజ్ఞప్తి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పర్మనెంట్ వీసీ నియామకం అవసరం బాసర ట్రిపుల్ ఐటీ ఇంచార్జి ...
మణిపూర్లో హింస: ఐదుగురు మృతి
కుకీ, మెయ్తెయి తెగల మధ్య తీవ్ర ఘర్షణ నంగ్చప్పీ గ్రామంలో ఒకరి హత్య, హింస చెలరేగింది రాకెట్ దాడులతో మరణాలు, నిరసనలు మణిపూర్లో కుకీ, మెయ్తెయి తెగల మధ్య హింస తిరిగి చెలరేగింది. ...
: హైడ్రా అవసరం లేదు, మేమే కూల్చేస్తాం: మురళీమోహన్
మురళీమోహన్ స్పందన హైడ్రా నోటీసులపై బఫర్ జోన్ లో 3 అడుగుల రేకుల షెడ్ అంశం హైడ్రా చర్యలు: జయభేరి నిర్మాణ సంస్థకు నోటీసులు సినీ నటుడు మురళీమోహన్ హైడ్రా అధికారుల నోటీసులపై ...
గణేశ్ మండపాలకు చలాన్లు?: హోంమంత్రి అనితపై హీరోయిన్ మాధవీలత ఆగ్రహం
హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలపై మాధవీలత మండిపడ్డారు. గణేశ్ మండపాల్లో మైక్ పర్మిషన్కు, విగ్రహం ఎత్తుకు చలాన్లు వసూలు. హిందూ పండగలపై ఆంక్షలని ఆరోపించిన మాధవీలత. గణేశ్ మండపాలలో మైక్ పర్మిషన్, విగ్రహాల ...