Madhav Rao Patel
తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ G. నిరంజన్తో పాకాల రామచందర్ సమావేశం
G. నిరంజన్, తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ పాకాల ఫౌండేషన్ చైర్మన్ పాకాల రామచందర్ తో సమావేశం ఖైరతాబాద్ లోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సమావేశం తాజా మాజీ జెడ్పిటిసి ఓసా ...
హైదరాబాదులో కోదండ రెడ్డి సన్మానం: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధికారి, పాకాల ఫౌండేషన్ చైర్మన్ అందించారు
కోదండ రెడ్డి నూతన చైర్మన్గా నియమితులు సన్మానం హైదరాబాద్ గాంధీ భవన్లో జరిగింది తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు, పాకాల ఫౌండేషన్ చైర్మన్ పాల్గొన్నారు తాజా మాజీ లక్ష్మణ్ చాందా జెడ్పిటిసి ...
కేసీఆర్ రేవంత్ రెడ్డితో పోరుకు సిద్ధం: కీలక సమావేశం సెప్టెంబరు 18న
eadline Points: కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మౌనంగా ఉన్నారు 100 రోజుల్లో హామీల అమలు జరగలేదు సెప్టెంబరు 18న తెలంగాణ భవన్ లో కీలక సమావేశం కొత్త పార్టీ ప్రక్షాళన, నాయకత్వ ...
మైలారం రైతు నాగన్న ఆవేదన: రుణమాఫీ కాలేదు
రైతు రుణమాఫీ పై మైళ్లారం గ్రామానికి చెందిన నాగన్న ఆవేదన ప్రభుత్వ ప్రకటనకు అనుగుణంగా రుణమాఫీ చేయకపోవడం పై మండిపడిన నాగన్న బ్యాంకు పాస్ పుస్తకం మరియు ఆధార్ కార్డు ఆధారంగా మాఫీ ...
ప్రముఖ గీత రచయిత గురుచరణ్ కన్నుమూత
టాలీవుడ్ గీత రచయిత గురుచరణ్ మృతి 77 ఏళ్ల వయసులో అనారోగ్యంతో కన్నుమూశారు ‘ముద్దబంతి పువ్వులో మూగబాసలు’ వంటి సూపర్ హిట్ పాటల రచయిత 200కి పైగా సినిమాలకు పాటలు రచించారు ప్రముఖ ...
సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం
తెలంగాణలో కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం. సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణపై దృష్టి పెట్టారు. ఢిల్లీ వెళ్లి అధిష్టానం అనుమతి కోసం చర్చలు. కొత్తగా కేబినెట్లో ఆరుగురికి అవకాశం. సామాజిక ...
బాధిత కుటుంబాలను పరామర్శించిన బిఆర్ఎస్ నాయకులు
జామ్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న కండెల భోజాన్నను పరామర్శించారు. అడెల్లి గ్రామంలో తలారి రాజలింగం కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి వ్యక్తం. బిఆర్ఎస్ నాయకుల సమక్షంలో కార్యక్రమం జరిగింది. సారంగాపూర్ మండలంలోని జామ్, అడెల్లి ...
భక్తుల పాలిట కొంగుబంగారం: మోక్ష వినాయకుడు
అబ్దుల్లాపూర్లో మోక్ష గణపతికి ఘన ఉత్సవాలు 11 రోజుల పాటు పూజలు, అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులు దక్షిణ, ఉత్తర భారతం నుంచి తరలివచ్చి గణపతి దర్శనం కర్రతో తయారుచేసిన ప్రత్యేక గణపతి ...
ఏలేరు వరద బాధితులకు సహాయం చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
లేరు వరదలతో నష్టపోయిన గ్రామాలకు సహాయక చర్యలు రాజుపాలెం గ్రామంలో బియ్యం, కూరగాయలు పంపిణీ ప్రతి ఇంటికి 25 కేజీల బియ్యం మరియు రూ.10,000 ఆర్థిక సహాయం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ...
ఏపీ మంత్రి సంధ్యారాణికి తృటిలో తప్పిన పెను ప్రమాదం
మంత్రి సంధ్యారాణి కాన్వాయ్ ప్రమాదానికి గురి ఎస్కార్ట్ వాహనం టైరు పేలి ప్రమాదం ఐదుగురు ఎస్కార్ట్ సిబ్బంది గాయపడ్డారు మంత్రి సంధ్యారాణి ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు ఆంధ్రప్రదేశ్ గిరిజనుల శాఖ మంత్రి ...