Madhav Rao Patel
బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షురాలిగా ఖుష్బూ
బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షురాలిగా ఖుష్బూ ప్రముఖ సినీ నటి ఖుష్బూ సుందర్ తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదంతో కొత్త రాష్ట్ర వర్గాన్ని నియమించినట్లు ఆ ...
అటవీ ప్రాంతాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి: – జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
అటవీ ప్రాంతాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి: – జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మనోరంజని ప్రతినిధి నిర్మల్ జులై 30 – జిల్లాలోని అటవీ, గిరిజన ప్రాంతాల పరిధిలో జరుగుతున్న ...
ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు తప్పనిసరి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు తప్పనిసరి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మనోరంజని ప్రతినిధి నిర్మల్ జులై 30 – జిల్లాలోని ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డు ఉండేలా సంబంధిత అధికారులు తగిన ...
నూతన రేషన్ కార్డులతో పేదలకు ఆర్థికాభివృద్ధికి దోహదం:* జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
నూతన రేషన్ కార్డులతో పేదలకు ఆర్థికాభివృద్ధికి దోహదం:* జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మనోరంజని ప్రతినిధి నిర్మల్ జులై 30 – ప్రభుత్వం అందజేస్తున్న నూతన రేషన్ కార్డులు పేద ప్రజలకు ఆర్థికంగా ...
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ.* జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ.* జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. మనోరంజని ప్రతినిధి ఖానాపూర్ జులై 30 – అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ...
వసతి గృహాల్లో విద్యార్ధులకు ఉత్తమ వసతులు కల్పించాలి: కలెక్టర్ అభిలాష అభినవ్
వసతి గృహాల్లో విద్యార్ధులకు ఉత్తమ వసతులు కల్పించాలి: కలెక్టర్ అభిలాష అభినవ్ ఖానాపూర్లో గిరిజన బాల, బాలికల వసతి గృహాలపై ఆకస్మిక తనిఖీ ఆధునిక వసతులు, నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ వసతి ...
తెలంగాణలో కొత్త మద్యం పాలసీ!
తెలంగాణలో కొత్త మద్యం పాలసీ! దరఖాస్తు రుసుం ప్రస్తుతం ఉన్న 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంపు గడువును.. రెండేళ్ల నుంచి మూడేళ్లకు పెంచే చాన్స్! ‘స్థానిక’ ఎన్నికల కంటే ముందే ...
జర్నలిస్టులకు రూ.15,000 పెన్షన్ – బీహార్ నిర్ణయం అభినందనీయం
జర్నలిస్టులకు రూ.15,000 పెన్షన్ – బీహార్ నిర్ణయం అభినందనీయం తెలంగాణ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి: టీఎస్ జేఏ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి డిమాండ్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జర్నలిస్టులకు ...
తెలంగాణలో గొర్రెల స్కాంలో రంగంలోకి దిగిన ఈడీ.
తెలంగాణలో గొర్రెల స్కాంలో రంగంలోకి దిగిన ఈడీ. హైదరాబాద్ లో 8 చోట్ల సోదాలు చేస్తున్న ఈడీ. పశుసంవర్థక శాఖ మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్ ఇంట్లో తనిఖీలు. ప్రధాన నిందితుడు మొయినుద్దీన్ ...
లంచం తీసుకుంటూ ACBకి దొరికిన పంచాయతీరాజ్ AEE అనిల్ కుమార్
లంచం తీసుకుంటూ ACBకి దొరికిన పంచాయతీరాజ్ AEE అనిల్ కుమార్ జగిత్యాల జిల్లా కేంద్రంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు జగిత్యాల జిల్లా కేంద్రంలోని పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ...