Madhav Rao Patel
తగిలేపల్లి గ్రామస్తుల ఆగ్రహం –
తగిలేపల్లి గ్రామస్తుల ఆగ్రహం – ‘కీ స్టోన్’ కంపెనీ రోడ్ కాంట్రాక్టర్ తీరుపై తీవ్ర విమర్శలు అనుమతి కంటే ఎక్కువ భూమిలో మొరం తవ్వకాలు, ప్రభుత్వ భూములపై కబ్జా యత్నాల ఆరోపణలు తగిలేపల్లి, ...
సైబర్ వారియర్స్కు సైబర్ క్రైమ్ నియంత్రణపై అవగాహన కార్యక్రమం
సైబర్ వారియర్స్కు సైబర్ క్రైమ్ నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిజామాబాద్: డిజిటల్ నేరాల పెరుగుదల నేపథ్యంలో, సైబర్ క్రైమ్ నియంత్రణపై నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ సైబర్ వారియర్స్కు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ...
రోడ్డు ప్రమాదంలో నటుడు బోరబండ భాను మృతి
రోడ్డు ప్రమాదంలో నటుడు బోరబండ భాను మృతి టాలీవుడ్లో విలన్ గ్యాంగ్లో కనిపించే నటుడు బోరబండ భాను బుధవారం మృతి చెందారు. గండికోటలో మిత్రుడు ఇచ్చిన పార్టీకి హాజరైన ఆయన తిరుగు ప్రయాణంలో ...
భీమారం మండలం కొత్తపల్లి గ్రామంలో స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ టీం పర్యటన.
భీమారం మండలం కొత్తపల్లి గ్రామంలో స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ టీం పర్యటన. మనోరంజని, మంచిర్యాల జిల్లా ప్రతినిధి. భీమారం మండలం, కొత్తపల్లి గ్రామ పంచాయతీ లో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ టీం పర్యటించారు. ...
పద్మ అవార్డులకు నామినేషన్ గడువు పెంపు
పద్మ అవార్డులకు నామినేషన్ గడువు పెంపు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డులకు నామినేషన్ల గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. 2026 ఏడాదికి గాను పద్మ అవార్డుల కోసం నామినేషన్లు/సిఫార్సులను ...
బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షురాలిగా ఖుష్బూ
బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షురాలిగా ఖుష్బూ ప్రముఖ సినీ నటి ఖుష్బూ సుందర్ తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదంతో కొత్త రాష్ట్ర వర్గాన్ని నియమించినట్లు ఆ ...
అటవీ ప్రాంతాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి: – జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
అటవీ ప్రాంతాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి: – జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మనోరంజని ప్రతినిధి నిర్మల్ జులై 30 – జిల్లాలోని అటవీ, గిరిజన ప్రాంతాల పరిధిలో జరుగుతున్న ...
ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు తప్పనిసరి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు తప్పనిసరి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మనోరంజని ప్రతినిధి నిర్మల్ జులై 30 – జిల్లాలోని ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డు ఉండేలా సంబంధిత అధికారులు తగిన ...
నూతన రేషన్ కార్డులతో పేదలకు ఆర్థికాభివృద్ధికి దోహదం:* జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
నూతన రేషన్ కార్డులతో పేదలకు ఆర్థికాభివృద్ధికి దోహదం:* జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మనోరంజని ప్రతినిధి నిర్మల్ జులై 30 – ప్రభుత్వం అందజేస్తున్న నూతన రేషన్ కార్డులు పేద ప్రజలకు ఆర్థికంగా ...
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ.* జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ.* జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. మనోరంజని ప్రతినిధి ఖానాపూర్ జులై 30 – అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ...