Madhav Rao Patel

వ్యాధి గురించి తెలిస్తే పరువు పోతుందని తమ్ముడిని చంపేసిన అక్క

వ్యాధి గురించి తెలిస్తే పరువు పోతుందని తమ్ముడిని చంపేసిన అక్క

వ్యాధి గురించి తెలిస్తే పరువు పోతుందని తమ్ముడిని చంపేసిన అక్క కర్ణాటకలో చిత్రదుర్గం జిల్లా దుమ్మి గ్రామంలో నయంకాని వ్యాధి ఉందని తెలిస్తే పరువు పోతుందని భావించిన అక్క తమ్ముడిని చంపేసింది. బెంగళూరులో ...

న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.. ఐదుగురు మృతి

న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.. ఐదుగురు మృతి

న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.. ఐదుగురు మృతి అమెరికాలోని న్యూయార్క్‌లో కాల్పుల కలకలం రేపింది. మన్‌హట్టన్‌లో అర్ధరాత్రి జరిగిన కాల్పుల్లో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. ఓ గుర్తుతెలియని దుండగుడు భవనంలోకి ప్రవేశించి విచక్షణరహితంగా ...

ఉ.11 గంటలకు కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు

ఉ.11 గంటలకు కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు

ఉ.11 గంటలకు కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు ఆంధ్రప్రదేశ్ : కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. ఉ.11 గంటలకు సచివాలయంలో హోంమంత్రి అనిత ఫలితాలు విడుదల చేయనున్నారు. కాగా, 2022 అక్టోబర్‌లో ...

ఏడేళ్లుగా సహజీవనం.. పెళ్లికి నో చెప్పడంతో వివాహిత ఆత్మహత్యాయత్నం

ఏడేళ్లుగా సహజీవనం.. పెళ్లికి నో చెప్పడంతో వివాహిత ఆత్మహత్యాయత్నం

ఏడేళ్లుగా సహజీవనం.. పెళ్లికి నో చెప్పడంతో వివాహిత ఆత్మహత్యాయత్నం తెలంగాణ : సూర్యాపేట జిల్లా కోదాడలో తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ వివాహిత ప్రియుడు ఇంటి ముందు ...

పంచాయతీ కార్యదర్శి వైఖరిపై ముదిరాజుల ఆగ్రహం – వివక్షపూరిత వ్యవహారంపై నిరసనలు

పంచాయతీ కార్యదర్శి వైఖరిపై ముదిరాజుల ఆగ్రహం – వివక్షపూరిత వ్యవహారంపై నిరసనలు

పంచాయతీ కార్యదర్శి వైఖరిపై ముదిరాజుల ఆగ్రహం – వివక్షపూరిత వ్యవహారంపై నిరసనలు పాత పొతంగల్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి చంద్రకాంత్ వ్యవహార శైలిపై ముదిరాజ్ సంఘ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ...

నిమిష ప్రియ మరణశిక్ష రద్దు!

నిమిష ప్రియ మరణశిక్ష రద్దు!

నిమిష ప్రియ మరణశిక్ష రద్దు! కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్ ప్రభుత్వం మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమెకు విధించిన మరణశిక్ష రద్దైనట్లు ...

ఏపీలో 74% బస్సులు మహిళల ఉచిత ప్రయాణానికి కేటాయింపు

ఏపీలో 74% బస్సులు మహిళల ఉచిత ప్రయాణానికి కేటాయింపు

ఏపీలో 74% బస్సులు మహిళల ఉచిత ప్రయాణానికి కేటాయింపు ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రవ్యాప్తంగా RTC డిపోల కోసం 1,350 కొత్త బస్సులు కేటాయించనున్నట్లు సంస్థ MD ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఇప్పటికే 750 ...

నాగ పంచమి పూజా విధానం, శుభ సమయం ఇదే!

నాగ పంచమి పూజా విధానం, శుభ సమయం ఇదే!

  నాగ పంచమి పూజా విధానం, శుభ సమయం ఇదే! శ్రావణ మాసంలో అనేక పర్వదినాలు ఉన్నాయి. అందులో నాగ పంచమి ఒకటి. ఈసారి జూలై 29వ తేదీన శ్రావణ శుక్ల పంచమి ...

బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లులపై రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరిన రాష్ట్ర ప్రభుత్వం

బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లులపై రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరిన రాష్ట్ర ప్రభుత్వం

బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లులపై రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరిన రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీకి సీఎం రేవంత్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం వెళ్లనున్నది హైదరాబాద్‌: స్థానిక సంస్థలు, ...

ఆర్టీసీ టికెట్ ధరలపై భారీ తగ్గింపు....

ఆర్టీసీ టికెట్ ధరలపై భారీ తగ్గింపు….

తెలంగాణ : ఆర్టీసీ టికెట్ ధరలపై భారీ తగ్గింపు…. తెలంగాణ : హైదరాబాద్- విజయవాడ మార్గంలో ప్రయాణించే వారికి తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. టికెట్ ధరలపై భారీ తగ్గింపును ప్రకటించింది. గరుడలో ...