Madhav Rao Patel

కొండెంగకు సాంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు

కొండెంగకు సాంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు

కొండెంగకు సాంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు ముధోల్ మనోరంజని ప్రతినిధి జులై 30 మండల కేంద్రమైన ముధోల్లోని కాల్వగల్లి బైపాస్ రోడ్డు హనుమాన్ మందిరం ముందర కొండేంగకు సాంప్రదాయబద్ధంగా గల్లీ వాసులు అంత్యక్రియలు నిర్వహించారు. ...

ఆచార్యులకు స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ తరగతులు

ఆచార్యులకు స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ తరగతులు

ఆచార్యులకు స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ తరగతులు ముధోల్ మనోరంజని ప్రతినిధి జూలై 30 ముధోల్ మండల కేంద్రములోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలకు భగవాన్ దాస్ ( రిటైర్డ టీచర్, ...

భీమారం మండల బిజెపి పార్టీ స్థానిక సంస్థల వర్క్ షాప్.

భీమారం మండల బిజెపి పార్టీ స్థానిక సంస్థల వర్క్ షాప్.

భీమారం మండల బిజెపి పార్టీ స్థానిక సంస్థల వర్క్ షాప్. మనోరంజని, మంచిర్యాల జిల్లా ప్రతినిధి. భీమారం మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు బోర్లకుంట శంకర్ అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికల ...

నూతన ఏ టీ సీ (ఐటిఐ) కాలేజీని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.

నూతన ఏ టీ సీ (ఐటిఐ) కాలేజీని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.

నూతన ఏ టీ సీ (ఐటిఐ) కాలేజీని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. మనోరంజని, మంచిర్యాల జిల్లా ప్రతినిధి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ప్రపంచ స్థాయి నైపుణ్యం తో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ...

శంషాబాద్‌లో రూ.40కోట్ల విలువైన గంజాయి పట్టివేత

శంషాబాద్‌లో రూ.40కోట్ల విలువైన గంజాయి పట్టివేత

శంషాబాద్‌లో రూ.40కోట్ల విలువైన గంజాయి పట్టివేత తెలంగాణ : హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.40 కోట్ల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయిని బుధవారం అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన మహిళా ప్రయాణికురాలి వద్ద ...

ఆదివాసి నాయకపోడు సంఘం భీమారం మండల కమిటి ఎన్నిక.

ఆదివాసి నాయకపోడు సంఘం భీమారం మండల కమిటి ఎన్నిక.

ఆదివాసి నాయకపోడు సంఘం భీమారం మండల కమిటి ఎన్నిక. మనోరంజని, మంచిర్యాల జిల్లా ప్రతినిధి భీమారం మండల కేంద్రంలోని ఆదివాసి నాయక పోడు సంఘం కుల సంఘం ఎన్నికలు బుధవారం రోజున జిల్లా ...

ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్.

ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్.

ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్. మనోరంజని, మంచిర్యాల జిల్లా ప్రతినిధి. భీమారం మండలంలోని కాజీపల్లి మరియు భీమారం లోని పలు ఎరువుల దుకాణాలలో జిల్లా ...

రేషన్ బియ్యం పంపిణిలో కేంద్రానిదే పెద్ద వాటా ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్

రేషన్ బియ్యం పంపిణిలో కేంద్రానిదే పెద్ద వాటా ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్

రేషన్ బియ్యం పంపిణిలో కేంద్రానిదే పెద్ద వాటా ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ బైంసా మనోరంజని ప్రతినిధి జూలై 30 ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం పంపిణిలో కేంద్ర ప్రభుత్వానిదే పెద్ద వాటా ...

అర్హులైన లబ్ధిదారులకి ఇంద్రమ్మ ఇల్లు

అర్హులైన లబ్ధిదారులకి ఇంద్రమ్మ ఇల్లు బాసర మనోరంజని ప్రతినిధి జూలై 30 రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు సొంతింటి కలను సహకారం చేయడానికి ఇంద్రమ్మ పథకం ద్వారా ఇళ్లను మంజూరు చేసిందని ...

ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ

ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ

ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ భైంసా మనోరంజని ప్రతినిధి జూలై 30 భైంసా పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో లైన్ డాక్టర్ ఘట్టమనేని బాబురావు 69వ జన్మదినం సందర్భంగా లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ...