Madhav Rao Patel
తాండ్ర గ్రామంలో పట్టు పురుగుల షెడ్ను పరిశీలించిన జిల్లా అధికారులు
తాండ్ర గ్రామంలో పట్టు పురుగుల షెడ్ను పరిశీలించిన జిల్లా అధికారులు రైతుకు మార్గదర్శనం చేసిన ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి బి.వి. రమణ మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ జులై 29 ...
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి భారీగా ప్రైవేట్ భద్రత
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి భారీగా ప్రైవేట్ భద్రత ఫోన్ ట్యాపింగ్ వ్యాఖ్యల తరువాత కాంగ్రెస్ నేతల హెచ్చరికలపై స్పందనగా చర్య హైదరాబాద్, జూలై 29 (M4News): బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి ...
తెలుగు ఫిలిం ఛాంబర్లో ఘర్షణ
తెలుగు ఫిలిం ఛాంబర్లో ఘర్షణ తెలుగు ఫిలిం ఛాంబర్లో ఘర్షణాయుత వాతావరణం నెలకొంది. ఆంధ్రా గో బ్యాక్ అంటూ తెలంగాణ వాదులు నినాదాలు చేశారు. పైడి జయరాజ్ ఫొటో చిన్నదిగా పెట్టారని, సి. ...
మానవత్వం చాటుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్
మానవత్వం చాటుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ మనోరంజని ప్రతినిధి ప్రొద్దుటూరు జులై 29 – స్థానిక : ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీ నందు గుర్తుతెలియని వ్యక్తి ఎర్రగుంట్ల పరిదిలో ...
ప్రతి ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులను వైద్యశాఖ అధికారులు విస్తృతంగా తనిఖీ చేయాలి
ప్రతి ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులను వైద్యశాఖ అధికారులు విస్తృతంగా తనిఖీ చేయాలి అనుమతి లేని ఆసుపత్రులను వెంటనే సీజ్ చేయాలి ఎన్ హెచ్ ఆర్ సి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు మర్రాజు ...
కాంగ్రెస్పై విమర్శలు రాజకీయ లబ్ధికే: ఆదివాసీ కాంగ్రెస్ నేత గోవింద్ నాయక్
కాంగ్రెస్పై విమర్శలు రాజకీయ లబ్ధికే: ఆదివాసీ కాంగ్రెస్ నేత గోవింద్ నాయక్ బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు అప్రాసంగికం – బీసీలకు 42% రిజర్వేషన్లు అందించడమే నిజమైన అభివృద్ధి నిర్మల్, జూలై 29 (M4News): ...
శ్రీ వెంకటేశ్వర స్వామికి 2.4 కోట్ల విలువైన బంగారు శంఖం-చక్రం విరాళం
శ్రీ వెంకటేశ్వర స్వామికి 2.4 కోట్ల విలువైన బంగారు శంఖం-చక్రం విరాళం చెన్నైకు చెందిన సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ నుండి భక్తిశ్రద్ధతో మహాదానం తిరుమల, జూలై 29 (M4News): తిరుమల శ్రీవారికి చెన్నైకు చెందిన ...
సీఎం రమేష్ అంటే చీటింగ్ ,మనీ లాండరింగ్
సీఎం రమేష్ అంటే చీటింగ్ ,మనీ లాండరింగ్ _ఏపీలో టీడీపీకి ,తెలంగాణలో కాంగ్రెస్ కు, దేశంలో బీజేపీకి బ్రోకర్ _కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ లు పోషిస్తున్న సుఫారీ కిల్లర్ _అధికారం అండతో ప్రజా ...
జార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం?
జార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం? హైదరాబాద్:జులై 29 జార్ఖండ్లోని డియోఘర్, జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న బస్సు ట్రక్రును ఢీకొట్టడంతో 18 మంది మృతి చెందగా మరికొందరు ...
నిజామాబాద్లో యువకుల హల్చల్: తల్వార్తో రోడ్డుపై బర్త్డే వేడుకలు
నిజామాబాద్లో యువకుల హల్చల్: తల్వార్తో రోడ్డుపై బర్త్డే వేడుకలు మధ్యరాత్రి మద్యం మత్తులో యువకుల ఆగడాలు – పోలీసులు హెచ్చరిక నిజామాబాద్, జూలై 29 (M4News): నిజామాబాద్లో యువకులు మధ్యరాత్రి సృష్టించిన హల్చల్ ...