*వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని.. రెండేళ్ల కూతురిని చంపేసిన తల్లి*

*వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని.. రెండేళ్ల కూతురిని చంపేసిన తల్లి*

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శభాష్పల్లిలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భావించిన తల్లి ప్రియుడి కోసం కన్నకూతురినే గొంతునులిమి చంపేసిందో కర్కశ తల్లి. మెదక్ జిల్లా శభాష్పల్లి కి చెందిన మమత కు భాస్కర్ తో వివాహం కాగా పిల్లలు చరణ్ (4), తనుశ్రీ (2) ఉన్నారు. భాస్కర్ తో కలిసి ఉండలేనంటూ పుట్టింటికి వెళ్లిన ఆమెకు ఫయాజ్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. కొడుకును తన తల్లి వద్దే వదిలేసి పాపను తీసుకొని ప్రియుడితో వెళ్లిపోయింది. అదేరోజు తనుశ్రీని గొంతునులిమి చంపి గ్రామ శివారులో పాతిపెట్టింది.

Join WhatsApp

Join Now

Leave a Comment