ప్రమాదవశాత్తు నీళ్లలో పడి ఒకరి మృతి

ప్రమాదవశాత్తు నీళ్లలో పడి ఒకరి మృతి

ప్రమాదవశాత్తు నీళ్లలో పడి ఒకరి మృతి

నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం, ఏప్రిల్ 15 మనోరంజని ప్రతినిధి,
ఆర్మూర్ పట్టణం శివారుల్లో గుండ్ల చెరువులో బట్టలు ఉతుక్కోవటానికి వెళ్లిన మృతుడు కుంట గంగా మోహన్ రెడ్డి , వయస్సు 65 సం, ఏప్రిల్ 14.నాడు సాయంత్రం పూట ప్రమాదవశాత్తు చెరువులో మృతి చెందడం జరిగింది, మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించడం జరిగినది, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పి.సత్యనారాయణ, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్,తెలిపారు

Join WhatsApp

Join Now

Leave a Comment