ప్రొద్దుటూరు జిల్లాలోని దొరసానిపల్లి గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక లేత దూడ మృతి చెందింది. ప్రమాదం అనంతరం, మే ఐ హెల్ప్ ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు సకాలంలో స్పందించి, మృతి చెందిన దూడకు అంత్యక్రియలు నిర్వహించి, మానవత్వాన్ని చాటుకున్నారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600