భైంసా పట్టణంలోని స్మశాన వాటికలో కనీస సౌకర్యాలు లేకపోవడంపై స్థానిక యువ నాయకుడు కంబ్లే సాహెబ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు అంత్యక్రియలు నిర్వహించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై అధికారులు తక్షణమే స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now