వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతమైన వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలి*

*వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతమైన వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలి*

*భైంసా లోని హిందూ ఉత్సవ శాంతి కమిటీ సభ్యులతో సమావేశమైన జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్*

భైంసా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో, జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్, భైంసా పట్టణ హిందూ ఉత్సవ శాంతి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.

*ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ –*

ముందుగా అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు నుండి వినాయక విగ్రహాల నిమజ్జనం వరకు శాస్రోత్తకంగా,హిందూ సంప్రదాయ బద్దంగా చాలా సంతోషంగా జరుపుకోవాలని తెలియజేశారు.

ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్, భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఐపీఎస్, భైంసా పట్టణ ఇన్స్పెక్టర్ గోపీనాథ్ హిందూ ఉత్సవ శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment