బాధితులను కలవనున్న విజయ్.. 50 గదులు బుక్

బాధితులను కలవనున్న విజయ్.. 50 గదులు బుక్

బాధితులను కలవనున్న విజయ్.. 50 గదులు బుక్

టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్.. కరూర్లో నిర్వహించిన ప్రచార ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో విజయ్ బాధిత కుటుంబాలను కలవనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సోమవారంచెన్నై సమీపంలోని రిసార్టులో వారిని పరామర్శించనున్నారు.

అందుకోసం టీవీకే పార్టీ.. రిసార్టులో 50 గదులను బుక్ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి

Join WhatsApp

Join Now

Leave a Comment