నేడే మహిళల వన్డే ప్రపంచకప్‌ ప్రారంభం

నేడే మహిళల వన్డే ప్రపంచకప్‌ ప్రారంభం

నేడే మహిళల వన్డే ప్రపంచకప్‌ ప్రారంభం

గువహతి వేదికగా సెప్టెంబర్ 30న మహిళల వన్డే ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. భారత్ – శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ఐసీసీ ఈవెంట్ 34 రోజుల పాటు సాగి నవంబర్ 2న ముగుస్తుంది. ఈ టోర్నీలో 8 జట్లు టైటిల్ కోసం పోటీపడతాయి. 50 ఓవర్ల ఫార్మాట్‌లో మొత్తం 31 మ్యాచ్‌లు జరుగుతాయి. ఫైనల్ నవంబర్ 2న జరుగుతాయి. పాకిస్థాన్ తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే ఆడనుంది. మొదటి మ్యాచ్ భారత్, శ్రీలంక మధ్య గువహతిలో జరుగుతుంది

Join WhatsApp

Join Now

Leave a Comment