మానవతకు మారు నిమిషం – వృద్ధురాలి అంత్యక్రియలకు ముందుకొచ్చిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

మానవతకు మారు నిమిషం – వృద్ధురాలి అంత్యక్రియలకు ముందుకొచ్చిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

మానవతకు మారు నిమిషం – వృద్ధురాలి అంత్యక్రియలకు ముందుకొచ్చిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

మనోరంజని ప్రతినిధి, ప్రొద్దుటూరు | సెప్టెంబర్ 12

మానవతకు మారు నిమిషం – వృద్ధురాలి అంత్యక్రియలకు ముందుకొచ్చిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

మానవతకు మారు నిమిషం – వృద్ధురాలి అంత్యక్రియలకు ముందుకొచ్చిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

జమ్మలమడుగు నాగులకట్ట వీధిలో నివసించ던 పళ్ళ వెంకట సుబ్బమ్మ అనే వృద్ధురాలు మరణించగా, మూడు రోజుల తరవాత కూడా అంతిమ సంస్కరణలు చేయడానికి ఎవరూ ముందుకొచ్చలేకపోయారు.స్థానికులు మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ అహమ్మద్ హుస్సేన్ ను ఫోన్ ద్వారా సంప్రదించగా, వారు తక్షణ స్పందించి శుక్రవారం సాయంత్రం హిందూ సంప్రదానం ప్రకారం నాగులకట్ట వీధిలోని హిందూ స్మశాన వాటికలో గౌరవపూర్వకంగా అంతిమ సంస్కరణలు నిర్వహించారు.ఈ మహత్తర సేవ కార్యక్రమానికి మోరే లక్ష్మణ్ రావు (ఫౌండేషన్ చైర్మన్), అహమ్మద్ హుస్సేన్ (టౌన్ ప్రెసిడెంట్), సుబహాన్, వైస్ ప్రెసిడెంట్ కుళాయి రెడ్డి, కృప ఆగ్ని షారూన్ ట్రస్ట్ సభ్యులు సుమన్ బాబు, సురేష్, ప్రసన్న కుమార్ మరియు ఇతర సభ్యులు ముందుకొచ్చి సేవలో భాగస్వామ్యమయ్యారు. మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ అభియానంతో, శ్రీ అమ్మ శరణాలయం వృద్దుల సహాయానికి తోడ్పడేందుకు ఎవరైనా దాతలు సహాయం చేయవచ్చు.

📱 సహాయానికి సంప్రదించాల్సిన నంబర్లు:
📞 82972 53484
📞 9182244150

మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ – సేవే మాకు మార్గదర్శకం

Join WhatsApp

Join Now

Leave a Comment