బైంసా సమీపంలోని గుజిరిగల్లి గ్రామంలో ఉన్న సరస్వతి శిశు మందిర్ పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.1 లక్ష విరాళం అందింది. శ్రీ శివశంకర్ బచ్చువార్ తన తండ్రి కాశీనాథ్ బచ్చువార్ జ్ఞాపకార్థం ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో పాఠశాల నిర్వాహకులకు అందజేశారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600