#Tirumala #SriVenkateswaraSwamy #TTD #DevoteeRush #HundiRevenue
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది
—
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం. మూడు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచివున్నారు. నిన్న 67,124 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.77 కోట్లు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగి ...