#StudentSkills #EducationDevelopment #FoundationLiteracy #RoomToRead
విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించాలి: ఏంఈఓ మధుసూదన్
—
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) నిర్మల్ జిల్లా, సెప్టెంబర్ 27 సారంగాపూర్ మండలంలోని చించోలి(బి) ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉపాధ్యాయులకు రూమ్ టు రీడ్ ఇండియా సంస్థ సహకారంతో ఫౌండేషన్ లిటరసీపై ఒకరోజు శిక్షణ ...