#RythuPanduga #Agriculture #TelanganaFarmers #CongressInitiatives #SustainableFarming

మహబూబ్‌నగర్‌లో రైతు పండుగ సందర్భంగా సదస్సులో పాల్గొన్న మంత్రులు.

వరి వేస్తే ఉరి కాదు.. సిరి: మహబూబ్‌నగర్‌లో రైతు పండుగ సందేశం

క్వింటాలుకు ₹500 బోనస్‌తో రైతుల్లో ఉత్సాహం. 11 నెలల్లో రైతు సంక్షేమానికి ₹54,280 కోట్లు ఖర్చు చేసిన ఘనత. రుణమాఫీ, ధాన్యం సేకరణ, మద్దతు ధరలతో రైతులకు భరోసా. సాగులో సాంకేతికత ప్రాముఖ్యతపై ...