#PrimeMinisterModi #AndhraPradesh #Odisha #PravasiBharatiyaDivas #PMVisit

ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ ఒడిశా పర్యటన

8, 9 తేదీల్లో ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో పర్యటన

8వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. 9వ తేదీన ఒడిశాలోని భువనేశ్వర్‌లో ప్రవాసీ భారతీయ దివస్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ. ప్రధాని నరేంద్ర మోదీ 8వ ...