#MinisterPonguleti #TelanganaFloodRelief #DirectBankTransfer #FloodReliefScheme #TelanganaGovernment
వరద బాధితులకు నేరుగా రూ.16,500 జమ: మంత్రి పొంగులేటి
—
తెలంగాణలో 358 గ్రామాలు వరదల వల్ల ప్రభావితమయ్యాయి. దాదాపు 2 లక్షల మంది బాధితులకు బ్యాంకు ఖాతాల్లో రూ.16,500 జమ చేయనున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. రేషన్, ఆధార్ కార్డులు వంటి పత్రాలు ...