#KumbhMela #Prayagraj #Stampede #UPNews #Devotees

కుంభమేళా తొక్కిసలాట ఘటన, భక్తుల గందరగోళ పరిస్థితి

కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో తొక్కిసలాట 30 మంది భక్తుల మృతి, 90 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు యూపీ డీఐజీ ప్రకటన మరణించిన 25 మంది భక్తులను గుర్తింపు, ఐదుగురి వివరాలు తెలియరాలేదు ...