: #KaleshwaramProject #JusticeGhosh #CrossExamination #KaleshwaramInquiry #TelanganaGovernment

Kaleshwaram Project Inquiry

కాళేశ్వర ప్రాజెక్టు: ఈనెల 20 నుంచి విచారణ, రెండు వారాలు హైదరాబాద్‌లోనే జస్టిస్‌ ఘోష్‌

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ ఈనెల 20 నుంచి ప్రారంభం. ఈ విచారణలో భాగంగా జస్టిస్ పీసీ ఘోష్ రెండు వారాలు హైదరాబాద్‌లోనే ...