: #ElectricShock #FarmersLoss #NirmalDistrict #AgriculturalIssues
విద్యుత్ ఘాతంతో గేదె మృతి
—
నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని భోసి గ్రామంలో నర్సయ్య రైతుకు చెందిన గేదె విద్యుత్ ఘాతంతో మృతి చెందింది. ఈ ఘటనలో దాదాపు లక్ష రూపాయల విలువ గల గేదె నష్టం జరిగింది. ...