: #EcoFriendlyGanesh #ClayGanesh #EnvironmentalProtection #NirmalDistrict #TelanganaGovernment

: మట్టి వినాయకుని ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడాలని సూచించిన జిల్లా కలెక్టర్

మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపునిచ్చారు. పర్యావరణహితమైన వినాయక విగ్రహాల వినియోగంపై అవగాహన పెంచాలని కలెక్టర్ సూచించారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ ...