జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ లక్ష్మణచందా మండలం పొట్టపల్లి (కె) గ్రామంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు గ్రామస్తులు ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా కొనసాగించాలని ఆమె సూచించారు. పారిశుద్ధ్యం, మహిళా సాధికారత, విద్య వంటి అంశాలపై ఆమె దృష్టి సారించారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600