: #BhainsaTempleTheft #NarasimhaSwamyTemple #SilverCrownTheft
భైంసా: నరసింహ స్వామి ఆలయంలో చోరి
—
భైంసా పట్టణంలోని నరసింహ స్వామి ఆలయంలో చోరీ. దుండగులు 3.5 కిలోల వెండి మకరతోరణం, 29 తులాల కిరీటం దోచుకెళ్లారు. ఆలయంలోని హుండి డబ్బులు కూడా దొంగలించబడినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. భైంసా ...