: #AyyappaDevotees #KeralaGovernment #InsuranceScheme

Ayyappa devotees insurance announcement

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్

కేరళ సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం అయ్యప్ప భక్తులకు ఉచిత బీమా కవరేజీ ప్రకటించింది. ఆలయానికి వెళ్లే సమయంలో ప్రాణాలు కోల్పోయిన భక్తులకు రూ.5 లక్షల బీమా. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ...