కుంటాల మండలం ఓలా గ్రామంలో ఇటీవల మృతి చెందిన ఇద్దరు వ్యక్తుల కుటుంబాలను బిజెపి జిల్లా నాయకులు, కుంటాల మాజీ ఎంపీపీ జీ వి రమణారావు సోమవారం పరామర్శించారు. మృతుల కుటుంబాలకు వారు భరోసా కల్పించారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600