నిర్మల్ జిల్లా, తానూర్ మండలం, ఝర(బి) గ్రామానికి చెందిన మేకల పృథ్వీ యాదవ్ ముధోల్ ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్గా బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వరుసగా మూడోసారి ఎంపికై ఆయన అరుదైన రికార్డు సృష్టించడం విశేషం.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600