#గ్రంథాలయచైర్మన్ #మధుసూదనరెడ్డి #రంగారెడ్డిజిల్లా #గ్రంథాలయాభివృద్ధి
గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఎలుగంటి మధుసూదన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ
—
ఎలుగంటి మధుసూదన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలకు మధుసూదన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధి, డిజిటల్ లైబ్రరీలపై దృష్టి ...