: #శిశు_మందిర్_పాఠశాల #విద్యాధికారి_సందర్శన #విద్యార్థుల_మార్గదర్శనం #ముధోల్
శిశు మందిర్ పాఠశాలను పరిశీలించిన ఎంఈఓ
—
ముధోల్ మండల విద్యాధికారి గోపిడి రమణారెడ్డి శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలను సందర్శించారు. పాఠశాల రికార్డులను పరిశీలించిన ఆయన, విద్యార్థుల సంఖ్య, టీచర్ల యోగ్యత, ఫీజు వసూళ్లపై వివరణ అడిగారు. 10వ ...