ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, ఆదిలాబాద్ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి బోథ్ మండలంలోని మహిళా వికాస సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి మార్ట్ను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మహిళలు తయారు చేస్తున్న వివిధ రకాల ఉత్పత్తులను ఆయన పరిశీలించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



