చంద్రగ్రహణం కారణంగా మార్చి 3, 2026 మంగళవారం నిలిచిపోయిన తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయంలో భక్తుల దర్శనం, అన్నప్రసాద వితరణ రాత్రి పునఃప్రారంభమయ్యాయి. ఆలయ శుద్ధి కార్యక్రమాలు పూర్తయిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600