జైపూర్ మండలంలో స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ టీం పర్యటన.

జైపూర్ మండలంలో స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ టీం పర్యటన.

జైపూర్ మండలంలో స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ టీం పర్యటన.

మనోరంజని, మంచిర్యాల జిల్లా ప్రతినిధి.

జైపూర్ మండలం లోని జైపూర్ మరియు వేలాల గ్రామ పంచాయతీ లో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ టీం పర్యటించారు. రీజినల్ రిసోర్స్ పర్సన్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో తనిఖీ బృందం పరిశీలించడం జరిగింది.ఈ యొక్క పరిశీలన లో భాగంగా గ్రామల్లో గల ప్రభుత్వ కార్యాలయంలు, అంగన్వాడీ కేంద్రం లు, హెల్త్ సబ్ సెంటర్, ప్రభుత్వ పాఠశాలలను, సెగ్రేగేషన్ షెడ్ లను పరిశీలించినరు, తదనంతరం గ్రామస్తులతో ముఖాముఖీ సంభాషించి తడి చెత్త మరియు పొడి చెత్త ల అమలు గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ పర్యటన లో ఎంపీడీవో జి. సత్యనారాయణ, ఎంపీ ఓ శ్రీపతి బాపు రావు, ఏపీవో బాలయ్య, పంచాయతీ కార్యదర్శి బి. ఉదయ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ టి. మల్లేష్ ఫీల్డ్ అసిస్టెంట్ కే. రాము ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment