- భైంసా పట్టణంలో దుర్గామాత నిమ్మజనం సందర్భంగా శ్రీరామ చైతన్య యూత్ ఆధ్వర్యంలో శోభాయాత్ర ప్రారంభం.
- హిందు ఉత్సవ సమితి ఉపాధ్యక్షులు, యూత్ అధ్యక్షులు తోట రాము ప్రారంభించారు.
- 9 రోజుల పాటు దుర్గామాత మండపంలో భక్తులు ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో దుర్గామాత నిమ్మజన శోభాయాత్ర ప్రారంభమైంది. గణేష్ నగర్లో శ్రీరామ చైతన్య యూత్ ఆధ్వర్యంలో తోట రాము శోభాయాత్రను ప్రారంభించారు. 9 రోజుల పాటు దుర్గామాత మండపంలో ప్రత్యేక పూజలు, హారతులు, భక్తీ గీతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, గల్లీ వాసులు, భక్తులు, యువకులు పాల్గొన్నారు.
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో గణేష్ నగర్లోని శ్రీరామ చైతన్య యూత్ ఆధ్వర్యంలో దుర్గామాత శోభాయాత్ర ఆదివారం ప్రారంభమైంది. ఈ శోభాయాత్రను హిందూ ఉత్సవ సమితి ఉపాధ్యక్షులు, శ్రీరామ చైతన్య యూత్ అధ్యక్షులు తోట రాము ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మాత నిమ్మజనం ప్రశాంతంగా జరగాలని, అందరూ శాంతియుత వాతావరణంలో పాల్గొనాలని కోరారు.
9 రోజుల పాటు దుర్గామాత మండపంలో భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి రోజు హారతులు, భక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, గల్లీ వాసులు, ప్రముఖులు, భక్తులు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.