ఆచార్యులకు స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ తరగతులు

ఆచార్యులకు స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ తరగతులు

ఆచార్యులకు స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ తరగతులు

ముధోల్ మనోరంజని ప్రతినిధి జూలై 30

ముధోల్ మండల కేంద్రములోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలకు భగవాన్ దాస్ ( రిటైర్డ టీచర్, శ్రీ సరస్వతీ విద్యాపీఠం పూర్వ ఆచార్యులు) విచ్చేసి ప్రార్థనలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. నాలుగు రోజులపాటు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు గల విద్యార్థులకు- ఆచార్యులకు ఆంగ్లం ఇటాలిక్స్ వ్రాతలో మెలకువలు, ఆచార్యులకు స్పోకెన్ ఇంగ్లీష్ లో స్కిల్స్ నేర్పనున్నారు. ఈ అవకాశం వచ్చినందుకు విద్యార్థులు, ఆచార్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. తరగతులు నాలుగు రోజుల పాటు కొనసాగుతాయని ప్రధానాచార్యులు సారథి రాజు తెలిపారు

Join WhatsApp

Join Now

Leave a Comment