రూ.334 కోట్ల అవినీతి.. చైనా మాజీ మంత్రికి మరణశిక్ష!

రూ.334 కోట్ల అవినీతి.. చైనా మాజీ మంత్రికి మరణశిక్ష!

రూ.334 కోట్ల అవినీతి.. చైనా మాజీ మంత్రికి మరణశిక్ష!

చైనా రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అవినీతి చర్యల్లో భాగంగా మాజీ మంత్రి టాంగ్ రెన్‌జియాన్‌కు మరణశిక్ష విధించింది. రూ.334 కోట్ల మేర లంచాలు తీసుకున్న వ్యవహారంలో ఆయన పై ఈ మేరకు చర్యలు తీసుకుంది. అదేవిధంగా ఆయన రాజకీయ కార్యకలాపాలపై జీవితకాల నిషేధం విధిస్తూ.. జిలిన్ ప్రావిన్స్‌లోని కోర్టు తీర్పు చెప్పింది. ఆయన వ్యక్తిగత ఆస్తులను జప్తు చేయాలని, లంచం సొత్తునూ స్వాధీనం చేసుకుని దేశ ఖజానాకు అప్పగించాలని ఆదేశించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment