మళ్లీ పెరిగిన బంగారం ధరలు

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

పసిడి ప్రియులకు షాక్ తగిలింది. బంగారం ధరలు ఇవాళ కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.1,040 పెరిగి రూ.1,02,330కు చేరింది. 7 రోజుల్లోనే రూ.3,050 పెరగడం గమనార్హం. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.950 పెరిగి రూ.93,800 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.1000 పెరిగి రూ.1,29,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి

Join WhatsApp

Join Now

Leave a Comment