రోడ్డుకు ఇరువైపులా చెట్లకు ప్రైవేట్ కంపెనీ విత్తనాల బోర్డులు

రోడ్డుకు ఇరువైపులా చెట్లకు ప్రైవేట్ కంపెనీ విత్తనాల బోర్డులు

నిర్మల్ జిల్లా కుంటాల కేంద్రంలోని అన్ని గ్రామాల రోడ్లకు ఇరువైపులా నాటిన చెట్లకు మొక్కలకు ప్రైవేట్ విత్తనాల కంపెనీల బోర్డులను చెట్లకు మేకులతో కొట్టి ప్రచారం చేసుకుంటున్నారు. రోడ్డుకిరువైపులు నాటిన మొక్కల కు మేకులతో కొట్టిన బొడ్డుల వల్ల వర్షాకాలంలో ఈదురుగాళ్ల వల్ల మొక్కలు విరిగిపోతున్నాయని వివిధ గ్రామస్తులంటున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే రోడ్డుకి ఇరువైపులా నాటిన మొక్కలకు కంపెనీ వారితో బోర్డులు తొలగించి చట్టపరంగా శిక్షించాలని అంటున్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment