పద్మ అవార్డులకు నామినేషన్ గడువు పెంపు

పద్మ అవార్డులకు నామినేషన్ గడువు పెంపు

పద్మ అవార్డులకు నామినేషన్ గడువు పెంపు

భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డులకు నామినేషన్ల గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. 2026 ఏడాదికి గాను పద్మ అవార్డుల కోసం నామినేషన్లు/సిఫార్సులను స్వీకరించే గడువును జూలై 31 నుంచి ఆగస్టు 15 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. నామినేషన్లు ఆన్‌లైన్‌ విధానంలోనే స్వీకరించబడతాయని స్పష్టంచేసింది. ఇందుకోసం రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్‌ https://awards.gov.in ద్వారా నామినేషన్‌లు సమర్పించాలని అధికారికంగా తెలిపింది

Join WhatsApp

Join Now

Leave a Comment