తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీసెట్-2026 పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 125 పరీక్షా కేంద్రాల్లో ఆరు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 2,10,766 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు నమోదు చేసుకున్నారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



