లక్ష్మణచందా మండలంలోని పొట్పల్లి గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఎంపీడీవో రమాకాంత్ మంగళవారం పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, గ్రామ నర్సరీ, రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయాల కల్పన వంటి అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now