🔹 SLBC టన్నెల్లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
🔹 AP అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం
🔹 AP, తెలంగాణలో నేటితో ముగియనున్న MLC ఎన్నికల ప్రచారం
🔹 మార్చి 1న చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
🔹 ఈనెల 27న మరోసారి కాళేశ్వరం కమిషన్ విచారణ
🔹 అగ్రిగోల్డ్ ఆస్తులను బాధితులకు తిరిగి ఇచ్చిన ఈడీ
🔹 మార్చి 4, 5న అన్ని రాష్ట్రాల సీఈవోలతో ఈసీ సదస్సు
🔹 సరిహద్దులో అదనపు సిబ్బంది మోహరింపు – బీఎస్ఎఫ్
🔹 ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్కు భారత్, న్యూజిలాండ్
Morning Top News – Feb 25
Published On: February 25, 2025 9:11 am
