శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

మనోరంజని ప్రతినిధి, నిర్మల్

ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దంపతులు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ అర్చకులు, మాజీ కౌన్సిలర్లు అయ్యన్న గారి రాజేందర్, పద్మాకర్ మరియు ఆలయ కమిటీ పదాధికారులు ఎమ్మెల్యే దంపతులను ఆహ్వానించి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి పూజలు జరిపి, తీర్థ ప్రసాదాలను ఎమ్మెల్యే దంపతులకు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు సాయి, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment