హైదరాబాద్‌కు మీనాక్షి నజరాజన్

హైదరాబాద్‌కు మీనాక్షి నజరాజన్

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ సోమవారం హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోనే ఉంటూ.. పార్టీ నేతలు, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా స్థానిక ఎన్నికల గురించి చర్చించనున్నట్లు సమాచారం. జిల్లాల వారీగా అక్కడి పరిస్థితులపై సమీక్షించనున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment