హైదరాబాద్కు మీనాక్షి నజరాజన్
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సోమవారం హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మూడు రోజుల పాటు హైదరాబాద్లోనే ఉంటూ.. పార్టీ నేతలు, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా స్థానిక ఎన్నికల గురించి చర్చించనున్నట్లు సమాచారం. జిల్లాల వారీగా అక్కడి పరిస్థితులపై సమీక్షించనున్నారు.