నిర్మల్ జిల్లాలో లారీ బోల్తా!*

*నిర్మల్ జిల్లాలో లారీ బోల్తా!*

M4:న్యూస్ ప్రతినిధి*

నిర్మల్ జిల్లా: నవంబర్ 23
గుజరాత్ నుండి విజయవాడకు టైల్స్ లోడ్ తో వెళుతున్న లారీ శనివారం ఉదయం బైంసా నిర్మల్ జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా పడింది,

ఈ ఘటన బైంసా మండలంలోని మాటేగాం గ్రామపంచాయతీ పరిధిలో ఈరోజు ఉదయం చోటు చేసుకుంది.

ఈ సంఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది, దీంతో పోలీసులు పలు వాహనాలను దారి మళ్లించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment