శ్రీకాళహస్తి దేవాలయంలో భక్తులపై చర్య: మంత్రి లోకేశ్ ఫైర్ ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)

Minister Lokesh responds to Sri Kalahasti incident

ఆంధ్రప్రదేశ్

శ్రీకాళహస్తి దేవాలయంలో క్యూలైన్లలో ఉన్న భక్తులకు ప్రసాదం ఇవ్వకుండా వారిని బయటకు పంపిన ఘటనపై మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. ఆయన ఎక్స్ వేదికగా ఈ ఘటనపై భక్తులు చేసిన ఫిర్యాదుపై స్పందిస్తూ, తక్షణ విచారణ జరిపేందుకు ఆదేశాలు ఇచ్చారు.

ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. “భక్తుల మనోభావాలను హాని చేసే ఎటువంటి చర్యను కూడా తట్టుకోమని” లోకేశ్ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment